శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల
శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల
శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల
టి మీడియా, మే21, తిరుమల: తిరుమల శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేసింది. జూలై, ఆగస్టు నెలలకు సంబంధించి టికెట్లను వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకోవాలని సూచించింది. రోజుకు 25 వేల చొప్పున టికెట్లను అందుబాటులో ఉంచింది.
also Read : స్విమ్స్ను అభివృద్ధి చేస్తాం
కాగా, వేసవి సెలవుల్లో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని జులై 15 వరకు శుక్ర, శని, ఆదివారాల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసినట్టు అధికారులు తెలిపారు. వీఐపీ బ్రేక్ దర్శనాలను కేవలం ప్రొటోకాల్ ప్రముఖులకు పరిమితం చేసినట్టు స్పష్టంచేశారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube