,రంగస్థల కళాకారుల సంతాప కార్యక్రమం

,రంగస్థల కళాకారుల సంతాప కార్యక్రమం

0
TMedia (Telugu News) :

,రంగస్థల కళాకారుల సంతాప కార్యక్రమం

 టి మీడియా, ఆగష్టు 7,హుజూర్ నగర్:
 పొట్టి శ్రీరాములు సెంటర్లో ప్రఖ్యాత విప్లవోద్యమ గాయకుడు ప్రజాయుద్ధనౌక గద్దర్  అకాల మరణానికి చింతిస్తూ, సోమవారం హుజూర్నగర్ రంగస్థల కళాకారులు సంతాప కార్యక్రమం నిర్వహించడం జరిగింది.మహనీయుడు, వాగ్గేకారుడు, ప్రజల గొంతుక విప్లవోద్యమ నాయకుడు  గద్దర్ కి కన్నీటితో నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమములో సీనియర్ కళాకారుడు దొంతగాని సత్యనారాయణ, ధర్మోరి వెంకటేశ్వర్లు పలువురు. కళాభివందనాలతో రంగస్థలం కళాకారులు నివాళులు అర్పించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube