రోడ్డు ప్రమాదం లో యువకుడు మృతి

రోడ్డు ప్రమాదం లో యువకుడు మృతి

0
TMedia (Telugu News) :

రోడ్డు ప్రమాదం లో యువకుడు మృతి,ముగ్గురికి గాయాలు

టీ మీడియా, జూన్ 01, మహానంది:

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెంది, మరో ముగ్గురికి గాయాలైన సంఘటన గురువారం చోటుచేసుకుంది.మహానంది మండలం గోపవరం గ్రామం పెట్రోల్ బంకు సమీపంలో రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న సంఘటనలో మహానంది మండలం నందిపల్లె గ్రామానికి చెందిన సద్దల నటరాజ్ (18) అక్కడికక్కడే మృతి చెందారు, ఆర్ఎస్ గాజులపల్లె గ్రామానికి చెందిన శంకర్ గౌడ్ 40 సంవత్సరాలు పరిస్థితి విషమంగా ఉంది.వీరిని వెంటనే స్థానికులు, కుటుంబ సభ్యులు క్షతగ్రాత్రులను చికిత్స నిమిత్తమై నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. మరొక ముగ్గురికి గాయాలు అయినట్లు మహానంది పోలీసులు తెలిపారు. మహానంది ఎస్సై నాగేంద్ర ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube