హైదరాబాద్: రైతులు తమ ఫోన్ నంబర్లను ఆధార్తో తపాలా కార్యాలయాల్లోనూ అనుసంధానం చేసుకోవచ్చని హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయం వెల్లడించింది. ప్రభుత్వం తప్పనిసరి చేసిన నేపథ్యంలో ఈ అవకాశం కల్పిస్తున్నట్లు శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా 4 వేల తపాలాశాఖ కార్యాలయాల్లో రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరింది. పలు కేంద్రాల్లో గ్రామీణ పోస్టుమాస్టర్లు కల్లాల్లో రైతుల వద్దకే వెళ్లి చేయిస్తున్నారని.., రూ.50 చెల్లించి ఆధార్తో ఫోన్ నంబరును అనుసంధానం చేసుకోవచ్చని తెలిపింది
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube
TMedia (Telugu News) :