భద్రాచలం ఏఎస్పీగా అక్షన్ష్ యాదవ్ బుధవారం బాధ్యతలు చేపట్టారు.ప్రస్తుతం భద్రాచలం ఏఎస్పీగా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ వినీత్ ఇటీవల బదిలీపై నిజాంబాద్ ఎడిషనల్ ఎస్పీగా బదిలీ అయ్యారు.ఈ కార్యక్రమంలో బుధవారం వినీత్ నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube