దేవుని కృపకు అందరూ పాత్రులు కాగలరు

దేవుని కృపకు అందరూ పాత్రులు కాగలరు

0
TMedia (Telugu News) :

దేవుని కృపకు అందరూ పాత్రులు కాగలరు

 

టీ మీడియా , మే 31, పెద్దపల్లి బ్యూరో :

కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో శ్రీ భక్త మార్కండేయ విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో ధర్మాచార్యులు నరెడ్ల సదయ్య పాల్గొని మార్కండేయుని దివ్య ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరడం జరిగింది.ఈ కార్యక్రమంలో ధర్మాచార్యులు నరెడ్ల సదయ్య గ్రామ సర్పంచ్ ఆడేపు శ్రీదేవి రాజు పద్మశాలి సంఘం అధ్యక్షులు సబ్బని రాయమలు గోలి సుధాకర్ దంపతులు ఓడ్నాల శ్రీనివాస్ దంపతులు శంకర్ మేస్త్రి దంపతులు మాజీ సర్పంచ్ జక్కే రవీందర్ గోలి శ్రీకాంత్ ఆలయ ప్రతిష్ట పురోహితులు అంబరీష్ శర్మ సురేష్ శర్మ అయ్యగార్లు గ్రామ భక్తులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube