తాజ్ బాబా సేవాసమితి ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు
టీ మీడియా, నవంబర్ 25, బెల్లంపల్లి : బెల్లంపల్లి పట్టణంలోని తాజు బాబా సేవ సమితి ఆధ్వర్యంలో సద్దాం సహకారంతో మల్లేష్ జన్మదిన సందర్భంగా తాండూర్ మండల కేంద్రంలోని రామ్ కూడా గ్రామంలో నివసిస్తున్న నిరుపేద గిరిజనుల కుటుంబాలపిల్లలతో కలిసి కేక్ కట్ చేయించడం తోపాటు 25 కిలోల బియ్యం అందజేశారు.
Also Read : గొత్తి కోయలు తెలంగాణ గిరిజనులు కారు
అనంతరం తాజ్ బాబా సేవ సమితి వ్యవస్థాపకులు ఉస్మాన్ మాట్లాడుతూ రామ్ గూడెం ప్రాంతానికి రెండోసారి రావడం జరిగిందని పల్లెలు బాగుంటేనే పట్టణాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు, ఈ కార్యక్రమంలో తాజ్ బాబా సేవ సమితి సభ్యులు హాజీ బాబా వీరయ్య పర్వతారం తదితరులు పాల్గొన్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube