తెరాస ఆధ్వర్యంలో ఎంపీ నామ జన్మదిన వేడుకలు
టీ మీడియా ,మార్చి15, అశ్వారావుపేట:నియోజకవర్గ కేంద్రంలో లోకసభ పక్ష నేత ఉమ్మడి ఖమ్మం జిల్లా పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు జన్మదినం సందర్భంగా తెరాస నాయకులు కేక్ కట్ చేసి ఒకరినొకరు తినిపుచుకున్నారు. ఈ సందర్భంగా వారు నాయకులు మాట్లాడుతూ పార్లమెంట్ లో తెలంగాణ ఘనం వినిపించాలి అంటే ఎంపీ నామా తనకు తానే సాటి అని, తన తండ్రి పేరు మీద నామా ముత్తయ్య ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాలో ఎన్నో సేవ కార్యక్రామలు చేస్తున్నారని కార్యకర్తలకు,నాయకులకు,ప్రజలకు నేనున్నా అంటూ భరోసా ఇచ్చే వ్యక్తిత్వం ఆయన సొంతం అని కొనియాడారు. ఇలాంటి మరెన్నో పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవాలని ఆకాక్షిoచారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ జల్లిపల్లి శ్రీరాముర్తి,జడ్పీటీసీ చిన్నంశెట్టి వరలక్ష్మి,జూపల్లి రమేష్,బండి పుల్లారావు,చిన్నంశెట్టి సత్యనారాయణ,నండ్రు రమేష్,సత్యవరపు సంపూర్ణ తదితరులు పాల్గొన్నారు.
Also Read : కేసీఆర్ అవసరం ఈ రాష్ట్రానికి ఎంతో ఉంది : అక్బరుద్దీన్ ఓవైసీ
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube