శాసనసభ్యులు పై విరుచుకు పడ్డ బీజేపీ నాయకులు
టీ మీడియా, నవంబర్ 21, మధిర: మధిర నియోజకవర్గం లో మధిర శాసనసభ్యులు భట్టి విక్రమార్క, జిల్లా పరిషత్ చెర్మన్ లింగాల కమలరాజ్ చేసిన అభివృద్ధి ఏమిటి అని ప్రజలను మోసం చేస్తూ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని, రెండు పార్టీల నాయకులు సమాధానం చెప్పాలని మధిర నియోజకవర్గం లో ఆర్ అండ్ బి రోడ్లులను చుస్తే తెలుస్తుంది. మీకు నిజంగా దళితులపై ప్రేమ ఉంటే దళితులందరికి దళిత బందు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Also Read : నందిని షార్ట్ ఫిలిం షూటింగ్ ప్రారంభోత్సవం
మధిర లో ప్రభుత్వ కార్యాలయాలు, పూర్తిగా శిదిలావ్యస్థకు చేరినా కార్యాలయాలను చుస్తే మీ అభివృద్ధి తెలుస్తుందని దళిత ప్రజా ప్రతినిధులుగా గొప్పలు చెప్పుకుంటున్న నాయకులారా, ఎక్కడ మీ అభివృద్ధిఅని బీజేపీ నాయకులు దళిత బస్తి సంపర్క్ అభియాన్ లో వివిధ, గ్రామాలల్లో కార్యక్రమాలు చేస్తుంటే, వార్వాలేని తెరాస, కాంగ్రెస్ నాయకులు, బీజేపీ నాయకులను కార్యకర్తలను బెదిరిస్తూ,మమ్ములను బెదిరించాలను చుస్తే, మేము తిరగబడితే మీ పరిస్థితి ఏమిటో ఆలోచించుకోండి అని హెచ్చరించారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube