జారే ఆదినారాయణ ఆధ్వర్యంలో బూతు కమిటీ సమావేశం
– ముఖ్యఅతిథిగా పొంగిలేటి, తుమ్మల
టీ మీడియా, నవంబర్ 18, దమ్మపేట : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో కాంగ్రెస్ పార్టీ బూతు కమిటీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో జారే ఆదినారాయణ నియోజకవర్గంలో చేసిన ఎన్నో మంచి పనులు గురించి తెలియపరచి బూత్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పొంగిలేటి మాట్లాడుతూ ఇట్టి పరిస్థితులైన కాంగ్రెస్ గెలిపించుకోవాలి.మన అనుకున్నది సాధించాలి. మనకి పది రోజులు టైం మాత్రమే ఉంది ప్రతి ఒక్క కార్యకర్త దీనికోసం పనిచేయాలి. మనం అనుకున్న జారే ఆదినారాయణ గెలిపించుకోవాలి. ఆయన గెలుపు కోసం ప్రతి ఒక్కరు కష్టపడాలని తెలియపరిచారు. తుమ్మల నాగేశ్వరరావు ఎంతో సీనియర్ నాయకులు అంత కష్టపడ్డారు. మల్కరం ప్రసాద్ రైతుల కోసం ఏమైనా చేయాలి.
Also Read : బిజెపి పరువు పోయింది : సినీనటి విజయశాంతి
రైతు లేనిదే నీ వ్యవస్థ లేదు అంటూ 40 సంవత్సరాలు మీ కష్టాల్లో మేము గుర్తించి ఉంటామంటూ ప్రజలకు మంచి భరోసాని ఇచ్చారు. ఈ సమావేశంలో ఎంపీటీసీలు, కార్యకర్తలు, నియోజకవర్గంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube