ఏప్రిల్ 30న కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు

ఏప్రిల్ 30న కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు

0
TMedia (Telugu News) :

ఏప్రిల్ 30న కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు

టీ మీడియా, ఫిబ్రవరి 18, హైదరాబాద్ : కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల నగరా మోగింది. ఏప్రిల్ 30న బోర్డు ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు రక్షణ శాఖ తెలిపింది.ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. దేశవ్యాప్తంగా 57 కంటోన్మెంట్ బోర్డులకు ఎన్నికల తేదీలను రక్షణ శాఖ ఖరారు చేసింది. 2021 ఫిబ్రవరి 10వ తేదీతో బోర్డు పాలక మండలి గడువు ముగిసింది. గడువు ముగిసిన ఏడాది తర్వాత నామినేటేడ్ సభ్యుల ద్వారా పాలన కొనసాగుతోంది.

Also Read : లింగ రుద్రాభిషేకం

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube