సాయి గణేశ్ ఆత్మహత్యపై సీబీఐ విచారణ హైకోర్టు ను ఆశ్రయించిన బీజేపీ నేతలు
సాయి గణేశ్ ఆత్మహత్యపై సీబీఐ విచారణ హైకోర్టు ను ఆశ్రయించిన బీజేపీ నేతలు
సాయి గణేశ్ ఆత్మహత్యపై సీబీఐ విచారణ హైకోర్టు ను ఆశ్రయించిన బీజేపీ నేతలు
టి మీడియా, ఎప్రిల్22,హైదరాబాద్ : ఖమ్మం బీజేపీ కార్యకర్త సాయి గణేశ్ ఆత్మహత్యపై సీబీఐ విచారణ జరిపించేందుకు ఆదేశాలు జారీ చేయాలని బీజేపీ నేతలు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో బీజేపీ తెలంగాణ శాఖ నేతలు పిటిషన్ దాఖలు చేశారు. అధికార టీఆర్ఎస్ నేతలు, పోలీసుల వేధింపులు తాళలేక సాయి గణేశ్ ఆత్మహత్య చేసుకున్నాడని బీజేపీ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.
ఆత్మహత్యకు ముందు కూడా సాయి గణేశ్ ఇదే విషయాన్ని మీడియాకు తెలిపారని కూడా బీజేపీ నేతలు చెబుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సాయి గణేశ్ ఆత్మహత్యకు దారి తీసిన కారణాలపై సీబీఐ చేత విచారణ చేయించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. తెలంగాణ బీజేపీ నేతలు సీబీఐ విచారణ కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube