కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
టీ మీడియా, మార్చి 16;జగిత్యాల:
నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో సేర్ఫ్ ఉద్యోగులకు వేతన స్కేల్ అమలుతో పాటు ప్రభుత్వ ఉద్యోగులతో పాటు సమానంగా వేతనాలు అందజేస్తామని తెలిపిన సందర్భంలో కొడిమ్యాల మండల కేంద్రంలోని స్థానిక సెర్ఫ్ కార్యాలయంలో ఉద్యోగులు సీఎం కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు గ్రామీణ అభివృద్ధి అధికారి సుధీర్ .జిల్లా ప్రాజెక్టు మేనేజర్లు. మాణిక్య రెడ్డి. వెంకటేష్ .ఏపీఎం దేవరాజ్. సీబీఓ ఆడిటర్ దేవయ్య. సీసీలు. పద్మ .రాజు. శ్రీనివాస్. వీర కుమార్. మండల సమాఖ్య అధ్యక్షురాలు అనిత .మండల సమాఖ్య పాలకవర్గ సభ్యులు. మరియు వివో అధ్యక్షురాలు పాల్గొన్నారు.
Also Read : స్వయం పరిపాలన దినోత్సవం
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube