సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత
టీ మీడియా, మార్చి 14, పెబ్బేర్: మండలంలోని పెంచికలపాడు గ్రామానికి చెందిన నాయిని బోయ రాములు గారికి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సహకారంతో 36000 రూపాయల చెక్కు అందజేసిన పెంచికలపాడు గ్రామ సర్పంచ్ గోవిందు నాయుడు గారు మంత్రిగారి ఆదేశంతో వారి ఇంటి దగ్గరికి వెళ్లి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేయడం జరిగింది.
Also Read : జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube