నిరుపేదలకు ఆసర ముఖ్యమంత్రి సహాయ నిధి
ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
టీ మీడియా, ఏప్రిల్ 9 ,జగిత్యాల: కడిమ్యాల మండలానికి చెందిన 9 మందికి 03,31,500 రూపాయల విలువ ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పంపిణీ చేశారు.ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేయడం జరుగుతుందని అన్నారు.పార్టీలకు అతీతంగా బాధితులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు.
Also Read : సీబీఐ, ఈడీలకు మాయావతి భయపడ్డారు
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube