తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీఎం కేసీఆర్‌ సతీమణి శోభ

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీఎం కేసీఆర్‌ సతీమణి శోభ

0
TMedia (Telugu News) :

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీఎం కేసీఆర్‌ సతీమణి శోభ

 

టీ మీడియా, అక్టోబర్ 10, తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని ముఖ్యమంత్రి కేసీఆర్ సతీమణి శోభ దర్శించుకున్నారు. మంగళవారం వేవజామున అర్చన సేవలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్ధప్రసాదాలు అందజేశారు. టీటీడీ అధికారులు స్వామివారి చిత్ర పటాన్ని బహూకరించారు. కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం సాయంత్రం తిరుమల చేరకున్న సీఎం కేసీఆర్‌ సతీమణి.. రాత్రి అక్కడే బస చేశారు.

Also Read : ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు లష్కరే ఉగ్రవాదులు హతం

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube