బాధిత కుటుంబాన్ని పరామర్శ
టీ మీడియా,జూన్1,ముత్తారం :పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం బేగంపేటలో అనారోగ్యంతో మృతి చెందిన జెట్టవేన మల్లేష్ కుటుంబాన్ని బుధవారం చందుపట్ల సునీల్ రెడ్డి పరామర్శించారు ఆయన మృతి పట్ల ప్రగాఢ సంతాపం తెలిపారు కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ కార్యక్రమంలో రామగిరి మండల ఇంచార్జ్ రామగిరి నాగరాజు సోషల్ మీడియా జాయింట్ కన్వీనర్ తొట్ల రాజు బిజెపి గ్రామ శాఖ అధ్యక్షులు ఊదరి కొమురయ్య రాజ్ కుమార్ రేణికుంట్ల విజయ్ కుమ్మరి నరేష్ తదితరులు పాల్గొన్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube