రైతు సమస్యలపై ధర్నా
టి మీడియా, నవంబర్ 24,తిరుమలాయపాలెం : మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మండల జెడ్పీటీసీ సభ్యులు బెల్లం శ్రీనివాస్ ఆధ్వర్యంలో మండల తహశీల్దార్ కార్యాలయం ఎదుట రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు ధరణి పోర్టల్ రద్దు, రైతు భీమా, రైతు రుణమాఫీ, పోడు భూములు, పంటలకు గిట్టుబాటు ధర, కల్పించాలని అలాగే ధాన్యం కొనుగోలు ప్రభుత్వమే చేయాలని భారీ సంఖ్యలో రైతులు, మరియు నాయకులతో కలిసి రైతు సమస్యలపై ధర్నా కార్యక్రమం నిర్వహించి అనంతరం తహసీల్దార్ కి మెమొరాండం సమర్పించడం జరిగింది.
Also Read : వ్యవసాయ సమస్యలపై కాంగ్రెస్ నిరసన
ఈ కార్యక్రమానికి జిల్లా కాంగ్రెస్ నాయకులురామసహయంఅరవింద్రెడ్డి సర్పంచులురాజు.లింగన్న.షేక్.గోరేమియా.సోమయ్య.వినోద్.షేక్.కరీం.ముత్తయ్య.మల్లయ్య బెల్లం శ్రీధర్ నల్లమల ప్రతాప్. తదితరులు పాల్గొన్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube