డిజిటల్ సేవలు వినియోగించుకోండి -టిజిబి బిజినెస్ కరస్పాండెంట్.
టీమీడియా, మార్చి10, బుగ్గారం:గోపులపూర్ లో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ అందజేస్తున్న డిజిటల్ బ్యాంక్ సేవలను ప్రజలందరూ వినియోగించుకోవాలని బిజినెస్ కరస్పాండెంట్ మిల్కూరి వసంత అన్నారు. గురువారం ఆమె జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం గోపులాపూర్ గ్రామములో బ్యాంక్ ఖాతాదారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
also read:భాజపా శ్రేణులు సంబరాలు
బ్యాంక్ డిజిటల్ సేవలు, బ్యాంక్ ఇన్సూరెన్స్ ల గురించి ఖాతాదారులకు వసంత పూర్తిస్థాయిలో వివరించారు లకు అవగాహన కరపత్రాలు అందజేశారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube