సోషల్ మీడియా..డిజిటల్ మీడియా
టీ మీడియా, జనవరి 13 :
రోజు,రోజుకు ప్రసారం,ప్రచురణలు విషయం లో వేగం పెరిగింది.ఈ క్రమం లో మీడియా పాత్ర కీలకంగా మారింది.అంది వచ్చిన అవకాశం ఉపయోగించు కొని కార్పొరేట్ శక్తులు లాభాలు సమ కుర్చు కోవడం,ఆధిపత్యం కొనసాగించడం పరిపాటి.అయితే మీడియా విషయం లో కార్పొరేట్ శక్తులు కూడా అందని విధంగా మీడియా లో మార్పు లు చోటు చేసుకుంటున్న యి. ప్రింట్ లో ప్రారంభం అయిన మీడియా అనతి కాలంలో ఎలక్ట్రానిక్ ,అక్కడ నుండి డిజిటల్ ,నుండి షోషల్ మీడియా యుగం.నడుస్తోంది.ఈ మలుపు లోనే కార్పొరేట్ శక్తులు కాచుకు కూచొని మీడియా ప్రస్థుత స్థితిని తమ గుప్పిట్లో కి పూర్తిగా తీసుకు నే ప్రయత్నాలు ముమ్మరం చేశాయి.మరోసారి జనాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు.అందులో భాగంగా డిజిటల్ మీడియా నీ మీడియా కు తేడా లేని స్థితి కి తీసుకు వచ్చింది.షోషల్ మీడియా నీ డిజిటల్ మీడియా గా,ప్రచారం చేయటం,నమ్మించట చేస్తున్న రు..చేతిలో సెల్లు ,దానిలో నెట్ ఉన్న ప్రతి ఒక్కరూ ఏటువంటి అనుమతులు ,నియంత్రణ లు అవసరం లేకుండా తమ ఇష్టం వచ్చిన సమాచారాన్ని (సేకరించిన ధి కాకుండా) ఎవరో చెప్పింది,తయారు చేసింది, ఒక్క మాట లో చెప్పలి అంటే రెండవ చేతి విషయాన్ని ఏటువంటి నిర్ధారణలు లేకుండా,వివక్ష, విద్వేషాలు సృష్టించే అవకాశం ఉన్న సందేశాలు కూడా వ్యాప్తి చెయ్యడానికి కూడా ఉపయోగ పడే విధంగా మీడియా నీ షో మీడియా నీ ఉపయోగిస్తున్నారు
Also Read : తెలుగు జెండా రెపరెపలాడుతోంది: సీఎం జగన్
డిజిటల్ మీడియా
– ఈ మీడియా కి షో మీడియా కి దగ్గర పోలికలు ఉన్నయి. ఇక్కడ అధిక శాతం కంటెంట్ సేకరించి,నిర్దారణ చేసినవి మాత్ర మే ప్రసారం కు అవకాశం ఉంది
– నిర్ణీత చిరునామా,ఓక కేంద్రం అనేది ఉంటుంది ఏదో ఓక ప్రభుత్వం వద్ద నమోదు చేయ బడిన సంస్థ ల పేరున ప్రసారాలు,ప్రసారాలు జరుగుతాయి.
– ఈ కటెంట్ వల్ల ఇబ్బంది జరి గినా,అభ్యంతరాలు ఉన్న స్వయంగా పిర్యాదులు కు అవకాశం ఉంది తేలిక గా చర్యలు తీసుకోవచ్చు షో మీడియా లో అయితే ముందుగా పోలీస్ వద్ద కు వెళ్లి అసలు ఎవరు కంటెంట్ తయారు చేశారు ,ఎంత మంది చేతుల్లో కి వెళ్ళింది అన్న నిర్దారణ లు చేసు కావాలి .డిజిటల్ లో సంస్థ ,దాని నిర్వహకులు బాధ్యులు అవుతారు.
– ప్రింట్, ఎలక్ట్రానిక్ ల ప్రసారాలు,ప్రచురణలు పై లాగా డిజిటల్ పరువు నష్టం పరిహారం కు అవకాశం ఉంది
– రిజిస్టర్డ్ సంస్థ కాబట్టి ఆదాయం ఎలా వచ్చింది,ఖర్చు దేనికోసం ఎంత పెట్టారు అన్నది ప్రభుత్వ కు తెలపాలి .షోషల్ మీడియా ఎవరికి జవాబుదారీ కాదు.సమస్య వస్తె చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు ఉంటుంది. ఇలాంటి అనేక చట్టబద్ధ రక్షణ ,క్వాలిటీ సమాచారం పొందే అవకాశాలు పౌర సమాజానికి ఉంటాయి.అయితే డిజిటల్ లోనూ అనేక లోపాలు ఉన్నయి..అనుమతులు పేరుతో పాలకులు మీడియా స్వేచ్ఛ నీ తమ గుప్పిట్లో ఉంచు కొనే ప్రయత్నం పాలకులు చేస్తున్న రు.
జరుగుతోంది …
Also Read : సీఎం పర్యాటన స్థలంపరిసిలించిన ఐజీపీ,డీఐజీ పోలీస్ కమిషనర్
– అనుమతులు లేకుండా,కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ విధి,విధానాలు పాటించ కుండా యుట్యూబ్ లు ఏర్పాటు చేసి,ఛానల్ గా ,డిజిటల్ మీడియా చాలా మని అవుతున్నారు . ఓక బోర్డు పెట్టీ మీడియా అఫీస్ అంటున్నారు. నిర్వహకులు మీడియా యాజి మాన్యాలు గా,అక్కడ పని చేసేవారు జర్నలిస్టులు గా చేతి లో మైకులు పట్టుకొని ఫోజులు ఇస్తున్న రు అసాంఘిక,అడ్డ గోలు వ్యవహారాలు చేస్తూ.మీడియా అనే పదానికి మచ్చ తెస్తున్నారు.వీరికి కొంతమంది రాజకీయ నేతలు,అధికారులు అవగాహన లేక అండ ఇస్తున్నారు.వాస్తవంగా వీరు షో షల్ మీడియా క్రిందికి వస్తారు..షోషల్ మీడియా,డిజిటల్ మీడియా తేడా గమనించండి..వివరాలుఇవరణ కావాలి అంటే సంప్రదించండి..
ఇట్లు
శనగపాటి మురళికృష్ణ
ఇండిపెండెంట్ జర్నలిస్ట్
8919710365