సాంఘిక సంక్షేమ పాఠశాల,కళాశాలలో దుప్పట్లు పంపిణీ
టీ మీడియా జనవరి 28 బెల్లంపల్లి : బెల్లంపల్లి నియోజకవర్గం లోని బెల్లంపల్లి ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల/కళాశాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసిన దుప్పట్లు, ప్లేట్ల పంపిణీ కార్యక్రమానికి హాజరై పంపిణీ చేసారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య.ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఎంపీపీ గోమాస శ్రీనివాస్ , మున్సిపల్ చైర్మన్ శ్వేత-శ్రీధర్ , ఇతర ప్రజాప్రతినిధులు, బెల్లంపల్లి మండల, పట్టణ బీ.ఆర్.ఎస్ పార్టీ అధ్యక్షులు గణేష్ గౌడ్ , నారాయణ , బీ.ఆర్.ఎస్ నాయకులు, సంబంధిత అధికారులు, విద్యాలయ యాజమాన్యం, తదితరులు పాల్గొన్నారు …