డ్రైనేజి లైన్ పనుల పరిశీలన
టి మీడియా, ఎప్రిల్22,మియాపూర్ :డివిజన్ పరిధిలోని. కాలనీలో నూతనంగా నిర్మిస్తున్నటువంటి భూగర్భ డ్రైనేజి లైన్ పనులను జిహెచ్ఎంసి,వర్క్ ఇన్స్పెక్టర్ మరియు స్థానికులతో కలసి మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ శ్రీకాంత్ పరిశీలించారు. ఈ సంధర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ కాలనీలో మౌళికవసతులు కల్పించడమే ప్రధాన ద్యేయంగా ముందుకు సాగుతున్నామని,
Also Read : అమర్నాథ్ యాత్రికులకు మెడికల్ సర్టిఫికెట్లు, దరఖాస్తులు
కాలనీ ప్రజలకు అందుబాటులో ఉంటూ రోడ్లు, డ్రైనేజి,మంచినీటి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని,గౌరవ ప్రభుత్వ విప్ శ్రీ ఆరేకపూడి గాంధీ గారి సహకారంతో డివిజన్ పరిధిలో మంజూరైన అభివృధి పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేల కృషి చేస్తామని శ్రీకాంత్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి,వర్క్ ఇన్స్పెక్టర్ జగదీష్,కాలనీ వాసులు,
సుప్రజ,ఉమకిషన్,శంకర్,రమేష్,మరియు తదితరులు పాల్గొన్నారు.