పంజాబ్‌లో భూ ప్రకంపనలు

పంజాబ్‌లో భూ ప్రకంపనలు

0
TMedia (Telugu News) :

పంజాబ్‌లో భూ ప్రకంపనలు

టీ మీడియా, నవంబర్ 8, పంజాబ్‌ : పంజాబ్‌ రాష్ట్రంలో భూకంపం సంభవించింది. బుధవారం తెల్లవారుజామున 1:13 గంటల ప్రాంతంలో స్వల్పంగా భూమి కంపించింది. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 3.2గా నమోదైనట్లు నేషనల్ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ వెల్లడించింది. రూప్‌నగర్‌ ప్రాంతంలో భూమికి 10 కిలోమీటర్లు లోతులో భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్లు తెలిపింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో గాఢ నిద్రలో ఉన్న ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

Also Read : ఈవీఎం గోదాం పనులను పరిశీలించిన కలెక్టర్

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube