పోచమ్మ ఆలయం లో ప్రత్యేక పూజలు నిర్వహిచిన మాజీ జడ్పీటీసీ
పోచమ్మ ఆలయం లో ప్రత్యేక పూజలు నిర్వహిచిన మాజీ జడ్పీటీసీ
పోచమ్మ ఆలయం లో ప్రత్యేక పూజలు నిర్వహిచిన మాజీ జడ్పీటీసీ
టీ మీడియా, జులై 6, ముత్తారం : పెద్దపల్లి జిల్లా ముత్తారం మండల కేంద్రంలో శత్రాజు పల్లె గ్రామంలో ముత్తారం మాజీ జడ్పీటీసీ నాగినేని జగన్ మోహన్ రావు వారి స్వగృహం లో పోచమ్మ తల్లి అమ్మవారులకు బోనాలు ఎత్తుకొని డప్పుల చపులు మేక పోతుల తో బలిచి అమ్మ వారులకు అంగరంగ వైభోగంగా ప్రత్యేక పూజలు నిర్వహిచారు. ఆలయ అభివృద్ధి చేపిస్తా అని శత్రాజు పల్లె గ్రామ వాసులకు హామీ ఇచ్చారు ముత్తారం మండల ప్రజలు సుఖ సంతోషాలతో పడి పంటలో తో చల్లగా ఉండాలని పోచమ్మ ఆలయ లో ప్రత్యేక చేశారు. ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథిగా హాజరు అయినా చల్ల నారాయణ రెడ్డి అమ్మవారుల కు దర్శించి కున్నారు. ఈ కార్యక్రమం లో బోలేని బుచ్చమ్ రావు, మాజీ సర్పంచు చొప్పరి సంపత్,పారుపల్లి మాజీ సర్పంచ్ రాజు, రామ్ చందరు, రెడ్డి రాంపెల్లి లింగరావు, శంకర్, పసునూటి శంకర్, నర్సింగం కార్యకర్తలు గ్రామ వాసులు అధిక సంఖ్య లో పాల్గొన్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube