ఏసీబీ తనిఖీలలో పట్టుబడిన గర్ల్స్ హైస్కూల్ హెచ్ఎం

ఏసీబీ తనిఖీలలో పట్టుబడిన గర్ల్స్ హైస్కూల్ హెచ్ఎం

0
TMedia (Telugu News) :

ఏసీబీ తనిఖీలలో పట్టుబడిన గర్ల్స్ హైస్కూల్ హెచ్ఎం

టీ మీడియా, ఫిబ్రవరి 25, మధిర : మన ఊరు -మన బడి లో భాగంగా భవన నిర్మాణ కాంట్రాక్టర్ బిల్లులు కు సంబంధించిన చెక్కులపై సంతకం పెట్టేందుకు 500000 డిమాండ్ చేయగా అందులో 25 వేల రూపాయలు శనివారం లంచం తీసుకుంటుండగా తీసుకుంటున్న సమయంలో ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ తన బృందంతో దాడులు నిర్వహించి పట్టుకున్నారు. మధిర మండలంలో ఇదే తరహాలో అనేక పాఠశాలలో నిర్మాణాలు చేపడుతున్న కాంట్రాక్టర్ల నుండి హెచ్ఎంలు బిల్లులు చేయాలి అంటే లంచాలు ఇవ్వాల్సిందే అని కాంట్రాక్టర్లు డిమాండ్ చేస్తున్నారని కాంట్రాక్టర్లు అంటున్నారు.

Also Read : కార్పొరేట్ స్కూల్ లకు దీటుగా సర్కార్ బడు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube