టీ మీడియా అక్టోబర్ 20 వనపర్తి : వనపర్తి పట్టణంలోని నాగవరంలో వాల్మీకి మహర్షి జయంతి కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొని వాల్మీకి విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, మాజీ చైర్మన్ రమేష్ గౌడ్, తిరుమల్, నీలస్వామి ,రవి, నరేష్, మాధవరెడ్డి, జడ్పీ చైర్మన్ లోకనాథ్ రెడ్డి, విజయ్ ఆవుల రమేష్, కోళ్ల వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు. అనంతరం మంత్రి నిరంజన్ రెడ్డి మరికుంట దగ్గర గానుగ నూనె పరిశ్రమకు శంకుస్థాపన చేశారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube