శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బంగారం బిస్కెట్స్ పట్టివేత

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బంగారం బిస్కెట్స్ పట్టివేత

0
TMedia (Telugu News) :

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బంగారం బిస్కెట్స్ పట్టివేత

టీ మీడియా, అక్టోబర్ 10, హైదరాబాద్: శంషాబాద్‌ విమానాశ్రయంలో బంగారం బిస్కెట్లు, నగలు లభ్యమయ్యాయి. శంషాబాద్ విమానాశ్రయంలో అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్న ఓ ప్రయానికుడిని హైదరాబాద్ సీఐఎస్‌ఎఫ్ ప్రత్యేక బృందం పట్టుకుంది. అంతార్జాతీయ అరైవల్ ప్యాసింజర్ రియాద్ నుంచి 2 బంగారు బిస్కెట్లు, 311 గ్రాముల బంగారు చైన్‌ను అధికారులు సీజ్ చేశారు. మస్కట్ మీదుగా ఒమన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ నెం. డబ్ల్యూవై-0231 నుంచి రియాద్ శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్నాడు. అయితే అనుమానాస్పదంగా వెళ్తున్న రియాద్‌ను పట్టుకున్న అధికారులు..

Also Read : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీఎం కేసీఆర్‌ సతీమణి శోభ

విచారణ చేసి తనిఖీ చేయగా బంగారం బెస్కట్లు, నగదు పట్టుబడింది. వెంటనే బంగారాన్ని స్వాధీనం చేసుకున్న సీఐఎస్‌ఎఫ్ అధికారులు.. ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులకు అప్పగించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube