టిఆర్ఎస్ కార్యకర్తలకు ప్రభుత్వం భరోసా
టీ మీడియా ఏప్రిల్ 21 వనపర్తి: వనపర్తి పట్టణంలోని టీచర్స్ కాలనీకి చెందిన టిఆర్ఎస్ పార్టీ కార్యకర్త వడ్ల భాస్కర్ చారి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం ప్రతి సంవత్సరం చేసినందుకు పార్టీ తరఫున రెండు లక్షల రూపాయలు వారి సతీమణి భార్గవి కి టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్. వనపర్తి పట్టణ అధ్యక్షులు పలస రమేష్ గౌడ్ చేతుల మీదుగా 200000/- రెండు లక్షల రూపాయల చెక్కును అందజేశారు.ఈ కార్యక్రమంలో వనపర్తి మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీధర్. టిఆర్ఎస్ నాయకులు మాజీ కౌన్సిలర్ ఉంగరం తిరుమల్. రహీం. మండల యూత్ అధ్యక్షులు పాల్గొన్నారు.
Also Read : పేద ముస్లిం లకు గిఫ్ట్ ప్యాకింగ్ ల పంపిణీ
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube