బెల్లం వేసిన పాలను తాగితే.?

బెల్లం వేసిన పాలను తాగితే.?

0
TMedia (Telugu News) :

బెల్లం వేసిన పాలను తాగితే.?

లహరి, ఫిబ్రవరి 2, ఆరోగ్యం : బెల్లం వేసిన పాలను తాగడం వల్ల లివర్, కిడ్నీలను హాని కలిగించే వ్యర్థాలను తొలగించి ఆరోగ్యంగా ఉంచుతుంది. జీర్ణ సంబంధిత సమస్య వుంటే పాలల్లో కాస్త బెల్లం వేసుకుని తాగితే వెంటనే ఉపశమనం లభిస్తుంది.డిప్రెషన్, టెన్షన్ ఉన్నప్పుడు పాలలో కాస్త బెల్లం వేసుకుని తాగితే నిద్ర బాగా పడుతుంది.నీరసంగా, అలసిపోయినప్పుడు బెల్లం పాలు తాగితే వెంటనే ఎనర్జీ వస్తుంది. బెల్లం పాలు తాగడం వల్ల ఎముకలు బలంగా మారుతాయి, జాయింట్ పెయిన్స్, మజిల్ పెయిన్స్‌ తగ్గుతాయి. మహిళల్లో పీరియడ్స్‌లో వచ్చే నొప్పిని తగ్గించుకోవడానికి బెల్లం పాలు ఎంతగానో ఉపయోగపడుతాయి.బెల్లం పాలు తాగితే హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది. జలుబు, దగ్గుతో బాధపడుతున్నప్పుడు ఈ పాలు తాగితే రిలాక్స్‌గా ఫీలవుతారు. ఆస్తమా ఉన్న వారు బెల్లం పాలు తాగితే మంచి ఫలితం ఉంటుంది.

Also Read : ఆ సమయంలో నీరు అస్సలు తాగకూడదంట..

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube