కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
టీ మీడియా ,ఏప్రిల్,13,ఓదెల:బీమరపల్లి గ్రామం లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రలో పండిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని తెలిపినందుకు ముఖ్యమంత్రి, కెసిఆర్,గారికి,పాలాభిషేకం, చేసారు,సర్పంచ్, సరిత రవి, పీటీటీసీ, సరోజన కిషనరెడ్డి, ఉపసర్పంచ్, సదువు శ్రీనివాస్ రెడ్డి, వర్డ్ సభ్యులు, అంతటి కొమురయ్య, మిట్టపల్లి రాజయ్య,గౌడ సంగం అధ్యక్షులు, రంగు రాజయ్య, కమ్మగోని సదయ్య, రాజయ్య,రాపర్తి సదయ్య, పబ్బ సదయ్య, ఓదెలు,మరియు, రైతులు ఉన్నారు.
Also Read : యువజన సంఘం ఆధ్వర్యంలో అన్నదానం
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube