సైనికుల్లా పని చేసి కాంగ్రెస్ ని అధికారం లోకి తెచ్చుకుందాము
సైనికుల్లా పని చేసి కాంగ్రెస్ ని అధికారం లోకి తెచ్చుకుందాము
టీ మీడియా ఆగస్టు 20 కూసుమంచి :మూడు నెలలు సైనికుల్లా పని చేసి కాంగ్రెస్ ని అధికారం లోకి తెచ్చుకుందాము మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి అనంతరం తన క్యాంపు కార్యాలయం లో జరిగిన ముఖ్యనాయకుల సమావేశం లో రాష్ట్ర కాంగ్రెస్ నాయకురాలు రామసహాయం మాధవీ రెడ్డి
స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి జయంతి ని పాలేరు నియోజకవర్గం కూసుమంచి మండలం పాలేరు లోని రాష్ట్ర మహిళా కాంగ్రెస్ నాయకురాలు శ్రీమతి రామసహాయం మాధవీ రెడ్డి గారి క్యాంపు కార్యాలయం లో ఘనం గా నిర్వహించి ఘననివాళులు అర్పించారు, ముందు గా రాజీవ్ గాంధీ గారి చిత్ర పటానికి పూల మాల వేసిన శ్రీమతి మాధవీ రెడ్డి గారు పాలేరు నియోజకవర్గ ముఖ్య నాయాకులతో కలిసి కేక్ ను కట్ చేశారు అనంతరం జరిగిన ముఖ్యనాయకుల సమావేశం లో శ్రీమతి మాధవీ రెడ్డి మాట్లాడుతూ రాబోయే మూడు నెలలు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు సైనికుల్లా కస్టపడి పని చేసి పార్టీ ని గెలిపించుకోవాలి అని నాయకులకు కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube