మధిర డిపోని పరిశీలించిన ఖమ్మం ఆర్ఎం ప్రభు లత
టీ మీడియా, జులై19, మధిర:డిపోని పరిశీలించిన ఖమ్మం ఆర్ఎం ప్రభు లత. అనంతరం మాట్లాడుతూ…డిపోని లాభాల బాటలోకి తీసుకురావాలని సిబ్బందికి దిశా నిర్దేశం చేసారు. అదేవిధంగా బస్సులను పరిశుభ్రంగా ఉంచుతూ ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తూ ప్రయాణికులతో మర్యాదగా వ్యవహరించాలని చిరునవ్వుతో పలకరించాలని,ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించినప్పుడే ఆర్టీసీ లాభాల బాట పడుతుందని అన్నారు.
Also Read : మైక్రో ఇరిగేషన్ అమలులో ఏపీ ముందంజ
ఈ కార్యక్రమంలో మధిర ఆర్టీసీ డిపో మేనేజర్ దేవదానం,కార్మిక సంఘం నాయకులు సిబ్బంది పాల్గొన్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube