మంత్రికి సన్మానం
టీ మీడియా, జూన్ 8, వనపర్తి బ్యూరో : వనపర్తి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టిఈయంజేయు (టిడబ్ల్యూజేహెచ్ 143 అనుబంధ సంస్థ) ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి మెమొంటో శాలువాతో సన్మానించిన యూనియన్ సభ్యులు, అదేవిధంగా టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు మాజీ మున్సిపల్ చైర్మన్ రమేష్ గౌడ్ ని మెమొంటో శాలువాతో సన్మానించారు.
Also Read : రిటైర్మెంట్ ప్రకటించిన మిథాలీ రాజ్
ఈ కార్యక్రమంలో తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టు యూనియన్ వనపర్తి జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా నూతన అధ్యక్షులు హెచ్ఎంటీవీ నరేష్, టీయూడబ్ల్యూజే హెచ్ 143 యూనియన్ వనపర్తి జిల్లా అధ్యక్షులు పోతుల రాము, రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం చంద్రశేఖర్, శ్రీధర్, నిరంజన్, పాషా, ఆంజనేయులు, రహీమ్, చెన్నయ్య, టిఈఎంజెయు జిల్లా సోషల్ మీడియా ఇన్ఛార్జ్ డి.రవి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Also Read : డేంజర్ బెల్స్.. 27 దేశాలకు పాకిన వైరస్
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube