మంత్రి ప్రశాంత్ రెడ్డికి మాతృ వియోగం

మంత్రి ప్రశాంత్ రెడ్డికి మాతృ వియోగం

0
TMedia (Telugu News) :

మంత్రి ప్రశాంత్ రెడ్డికి మాతృ వియోగం

టీ మీడియా, అక్టోబర్ 12, నిజ‌మాబాద్ : రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి తల్లి మంజులమ్మ అనారోగ్యంతో మృతి చెందారు. తండ్రి వేముల సురేందర్ రెడ్డి కూడా ఆనారోగ్యంతో ఏడేళ్ల క్రితం మరణించారు. అప్పటి నుంచి తల్లి మంజుల మానసికంగా కృంగి పోయింది. ఆనారోగ్యం పాలైంది. గతంలో బ్రేయిన్ ట్యూమర్ సర్జరీ జరిగింది. అయితే . మళ్లీ ఏడాదిన్నర నుంచి ఆనారోగ్యంతో వుంది, రెండు నెలలుగా హైదరాబాద్ హాస్పిటల్ లో చికిత్స అందిస్తున్నారు.. అయితే పరిస్థితి విషమించి హాస్ప‌ట‌ల్ లోనే మృతి చెందారు.

Also Read : టీటీడీ తిరుపతి అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి

ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కి తల్లి మృతి చెందటంతో బాల్కొండ నియోజక వర్గంలో విషాదఛాయలు నెలకొన్నాయి. ఆయన స్వగ్రామం వేల్పూరు మండల కేంద్రంలో అంత్య క్రియలు జరగనున్నాయి.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube