ఘన నివాళులు అర్పించిన మంత్రి
టీ మీడియా,ఆగస్టు 6, వనపర్తి బ్యూరో : దివంగత ఆచార్య జయశంకర్ జయంతి సందర్భంగా ఆదివారం అసెంబ్లీ హాల్ లోని వారి చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించి, ఘన నివాళులు అర్పించిన వనపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొన్న సభాపతి శ్రీ పోచారం శ్రీనివాస్ రెడ్డి,మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube