పలు కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి
పలు కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి
పలు కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి
టి మీడియా, నవంబర్ 3, హుజూర్ నగర్ : హుజుర్ నగర్ పట్టణంలోని 2వ వార్డు కి చెందిన షేక్ కుర్శిద్ రెండు రోజుల క్రితం యాక్సిడెంట్ గురి అయి, గురువారం నాడు మరణించారు. శుక్రవారం వారి ఇంటికి వెళ్లి,పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దుఃఖంలో ఉన్న అతని కుటుంబ సభ్యులను పరామర్శించినారు. అంతేకాకుండా హుజుర్ నగర్ పట్టణంలోని 2వ వార్డు కి చెందిన వల్లపుదాసు సైదులు కన్వీనర్ తండ్రి వల్లపుదాసు బిక్షం ఇటీవల అనారోగ్యంతో మరణించారు.కావున శుక్రవారం వారి ఇంటికి వెళ్లి చిత్ర పటానికి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు..
Also Read : చిన్నారెడ్డి వ్యక్తిగత ఆరోపణలు మానుకోవాలి
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube