పలు కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే
టీ మీడియా,జులై8, మహాదేవపూర్:
కాళేశ్వరం గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన పలు కుటుంబాలను పరామర్శించిన మంథని శాసనసభ్యులు శ్రీధర్ బాబు లేతకరి పెంటయ్య ఎస్సీ కాలనీ,గగ్గురి బాపు దుబ్బగూడం,పెద్ది లచ్చక్క ఎస్ టి కాలనీ వాసులు ఇటీవలే అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారి వెంట గ్రామస్థాయి నాయకులు మండల నాయకులు ఉన్నారు.
Also Read : నిజామాబాద్ ట్రాఫిక్ ఏసిపి గా బాధ్యతలు స్వీకరించిన టి. నారాయణ
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube