దేవ్‌భూమిలో ముకేశ్‌ అంబానీ ప్రత్యేక పూజలు

దేవ్‌భూమిలో ముకేశ్‌ అంబానీ ప్రత్యేక పూజలు

0
TMedia (Telugu News) :

దేవ్‌భూమిలో ముకేశ్‌ అంబానీ ప్రత్యేక పూజలు

టీ మీడియా, అక్టోబర్ 25, గుజరాత్‌ : ప్రముఖ పారిశ్రామిక వేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్​అధినేత ముకేశ్​అంబానీ దేవ్‌భూమిని సందర్శించారు. అక్కడ ద్వారకాధీశుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముకేశ్‌ అంబానీ.. తన చిన్న కుమారుడు అనంత్‌ అంబానీతో కలిసి గుజరాత్‌ రాష్ట్రం దేవ్‌భూమి ద్వారకా జిల్లాకు బుధవారం వెళ్లారు. అక్కడ ఉన్న ద్వారకాధీశుని ఆలయాన్ని సందర్శించారు. ద్వారకాధీశుని పాదాలకు నమస్కరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు ముకేశ్‌ అంబానీ, అనంత్‌ అంబానీకి శాలువాలతో సత్కరించారు. అనంతరం స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

Also Read : పోలీస్ సిబ్బందికి వ్యాసరచన పోటీ

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube