ధ్వజ స్తంభ కార్యక్రమంలో పాల్గొన్న నామ

ధ్వజ స్తంభ కార్యక్రమంలో పాల్గొన్న నామ

0
TMedia (Telugu News) :

ధ్వజ స్తంభ కార్యక్రమంలో పాల్గొన్న నామ

టీ మీడియా, ఫిబ్రవరి 5,మధిర : బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు శ్రీ నామ నాగేశ్వరరావు గారు జెట్పీ ఛైర్మన్ లింగాల కమలరాజు తో కలసి ఆదివారం మధిర లో పర్యటించారు. ఈ సందర్భంగా మధిరలో శ్రీ మృత్యుoజయ స్వామి వారి దేవస్థానంలో జరిగిన ధ్వజ స్తంభ ప్రతిష్ఠ మహోత్సవం లో పాల్గొని, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్మకర్తల మండలి సభ్యులు, ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు నామ కు ఘన స్వాగతం పలికారు.

Also Read : ప్రధాని, అదానీ మాత్రమే ఈ దేశానికి ప్రతినిధులా..?

ఈ సందర్భంగా ఆలయం వద్ద నామ అన్నదానం కార్యక్రమాన్ని ప్రాంభించారు. కార్యక్రమంలో శ్రీయుతులు వంకాయలపాటి నాగేశ్వరరావు, మొండితోక లతా జయకర్ , వాసిరెడ్డి నాగేశ్వరరావు, కోనా నాగేందర్ రెడ్డి, పల్లబోతుల వెంకటేశ్వరరావు, భాస్కర్ రెడ్డి, అప్పారావు, ఆవుల రామకృష్ణ, తదితరులతో పాటు దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు, పుర ప్రముఖులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube