విశ్వరూప మహాసభకు ముఖ్య అతిథిగా నరేంద్ర మోడీ

విశ్వరూప మహాసభకు ముఖ్య అతిథిగా నరేంద్ర మోడీ

0
TMedia (Telugu News) :

విశ్వరూప మహాసభకు ముఖ్య అతిథిగా నరేంద్ర మోడీ

టీ మీడియా, నవంబర్ 8, దమ్మపేట: భద్రాద్రి కొత్తగూడెం దమ్మపేట మండలం మండల స్థాయి సమావేశంలో భాగంగా దమ్మపెట మండల రచూరుపల్లి గ్రామపంచాయతీ లో లచ్చపూరం ఎస్సీ కాలనీలో అశ్వారావుపేట నియోజకవర్గ ఇన్చార్జి కొకిపోగు వెంకటేశ్వరరావు మాదిగ అధ్యక్షతన ఈ సమావేశంలో ఈ నేల 11తారీకు న చలో హైదరబాద్ పరేడ్ గ్రౌండ్లో విశ్వరూప మహాసభ కు అత్యదిక జనాభా తో విశ్వరూప మహ సభా కి రావాలని పిలపునిచ్చారు. ఈ సభకు ముఖ్య అతిథిగా భారత్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వస్తున్నారు. ఈ సమావేశంలో నరేంద్ర.మోడీ ఎస్సీ వర్గీకరణ గురించి సభ ముఖంగా ఏబిసిడి వర్గీకరణ చేయడం గురించి చెప్తారని మంద కష్ణమాదిగ చెప్పినారు.

Also Read : చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా

ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు రాయల పుల్లారావు, కోకిపొగు కాంతరావు, రావూరి వీరయ్య, కోట కన్నారావు, ఇస్రం నాగేశ్వరావు, బింగ్గి కోర్రయ్య, ఇషరం బాలయ్య, కొత్తపల్లి కొర్రయ్య, అంజీ, నర్సయ్య, చందు, కోవాలి వెంకన్నా తదితరులు పాల్గొన్నారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube