ఉగ్రనిధుల కేసులో తమిళనాడులో ఎన్ఐఏ సోదాలు
టి మీడియా,జూన్9,చెన్నై: జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ తమిళనాడులోని పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహిస్తున్నది. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ తరఫున ప్రచారం నిర్వహించడం, ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసులో చెన్నైలోని వివిధ ప్రాంతాలతోపాటు మైలదెతురాయ్, కరైకల్లోని వివిధ ప్రాంతాల్లో ఏక కాలంలో సోదాలు నిర్వహిస్తున్నది.
Also Read : కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన బాబర్ ఆజమ్
ఉగ్రనిధులకు సంబంధించి ఇప్పటికే నదైన కేసు దర్యాప్తునకు వచ్చిన సమాచారంతో ఎన్ఐఏ అధికారులు ఆయా ప్రాంతాల్లోని పలువురి నివాసాలపై ఏకకాలంలో దాడులు నిర్వహించారు. దీంతోపాటు పుదుచ్చేరిలో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube