తండ్రి, ఇద్దరు కొడుకుల హత్య కేసులో 6గురిఅరెస్టు
తండ్రి, ఇద్దరు కొడుకుల హత్య కేసులో 6గురిఅరెస్టు

జగిత్యాల జిల్లా:
జగిత్యాల టిఆర్ నగర్ కాలనీ లో సంచలనం కలిగించిన తండ్రి, ఇద్దరు కొడుకుల హత్య కేసులో 6గురి నిందితులను అరెస్టు చేసిన జగిత్యాల రూరల్ పోలీసులు, ఈ నెల 20 న మంత్రాల నెపంతో జగన్నాథం నాగేశ్వరరావు అతని కొడుకులు రాంబాబు, రమేష్ ను హత్య చేసిన నిందితుల నుంచి రూ. 9,42,770 లక్షలు, 6 కత్తులను {బరిసెలు} స్వాధీనం చేసుకుని, మొత్తం 24 మంది పై కేసు నమోదు చేసి అందులో ఆరుగురుని అరెస్ట్ చేశారని డిఎస్పీ ప్రకాష్ తెలిపారు ఈ సమావేశంలో రూరల్ సీఐ కృష్ణ కుమార్ , ఎస్సై లు చిరంజీవి , రామకృష్ణ, శ్రీకాంత్ లు పాల్గొన్నారు
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube