కొనసాగుతున్న బిఆర్ఎస్ పార్టీ చేరికలు

కొనసాగుతున్న బిఆర్ఎస్ పార్టీ చేరిక

0
TMedia (Telugu News) :

కొనసాలుగుతున్న బిఆర్ఎస్ పార్టీ చేరికలు

మెచ్చా నాగేశ్వరరావు సమక్షంలోచేరిన 40కుటుంబాలు

 -గెలుపు తధ్యం…మెజారిటీ కోసం కష్టపడతాం

టీ మీడియా,అక్టోబర్ 23, దమ్మపేట :అశ్వారావుపేట(మండలం),పెరాయిగుడెం ఏ ఎస్ ఆర్ నగర్ కి చెందిన సుమారు 40కుటుంబాలు ఈరోజు అశ్వారావుపేట నియోజకవర్గమెచ్చా నాగేశ్వరరావు గారి సమక్షంలో బీ ఆర్ ఎస్ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా వారందరికీ మెచ్చ నివాసంలో కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు అలాగే అండగా ఉంటానని హామీ ఇచ్చారు.(చేరిన వారిలో కోటగిరి కిషోర్,పొత్తూరి కిషోర్,తిరునాళ్ భాస్కర్,నాగరాజు,వెంకటేశ్వరరావు,నాయుడు,p.వెంకటేశ్వరరావు,వద్దిరాల వీర్రాజు,శంకర్,పొలగాని పెద్దిరాజు,కంకటాల దుర్గారావు,తదితరులు ఉన్నారు).ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ ఫణీంద్ర,శ్రీను,హరి తదితరులు ఉన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube