అర్చకులు ప్రసాద్ శర్మ మృతి

-ఎమ్మెల్యే సండ్ర సంతాపం

0
TMedia (Telugu News) :

అర్చకులు ప్రసాద్ శర్మ మృతి

-ఎమ్మెల్యే సండ్ర సంతాపం

లహరి, ఫిబ్రవరి25 కల్లూరు : మండలం, తెలగవరం మర్లపాడు గ్రామానికి చెందిన కేతముక్కల ప్రసాద్ శర్మ (53), శుక్రవారం సాయంత్రం ఆకస్మిక గుండెపోటుతో మృతి చెందారు.* విషియం చరవాణి ద్వారా తెలుసుకున్న ఎమ్మేల్యే సండ్ర వెంకటవీరయ్య మృతుని కుటుంబ సభ్యులతో చరవాణి ద్వారా మాట్లాడి తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ.. తీవ్ర సంతాపం తెలియజేశారు. అర్చకుని భార్య సుజాత, కుమారులు సాయిరాం శర్మ, పవన్ కుమార్ శర్మ లను ఓదార్చి, కుటుంబ సభ్యులందరకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. భౌతిక కాయాన్ని సందర్శించి శ్రద్దాంజలి ఘటించిన వారిలో..ఎంపీపీ బీరవల్లి రఘు, జెడ్పీటీసీ కట్టా అజయ్ కుమార్ తదితరులు ఉండగా, సంతాపం తెలిపిన వారిలో బి.అర్.ఎస్ మండల అధ్యక్షులు పాలెపు రామారావు, రై.స.స. ప్రతినిధులు డాక్టర్ లక్కినేని రఘు , పసుమర్తి చంద్రరావు, A వైస్ చైర్మన్ కాటంనేని వెంకటేశ్వరరావు, సర్పంచ్ మోదుగు యేశోధ వీరయ్య, కస్తాల సీతామహాలక్ష్మి రాజేంద్రప్రసాద్, నామ రాధమ్మ వేంకటేశ్వర రావు, డీసీసీబీ డైరెక్టర్ బోబోలు లక్ష్మణరావు,

Also Read : రిటైర్మెంట్‌పై ప‌రోక్ష వ్యాఖ్య‌లు చేసిన సోనియా గాంధీ

జడ్పీ, మండల కోఆప్షన్ సభ్యులు ఎండి ఇస్మాయిల్ , షేక్ కమ్లి, బిఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షులు పెడకంటి రామకృష్ణ, మండల సెక్రెటరీ కొరకొప్పు ప్రసాద్, నాయకులు సొసైటీ చైర్మన్ లు చావా వెంకటేశ్వరరావు, నర్వనేని అంజయ్య, ఎంపిటిసి ఉప్పు సుభ్చారావు, చింతలపూడి భారిస్టర్, అయ్యదేవర రాధాకృష్ణ, నరసింహారావు మరియు పలువురు ప్రజా ప్రతినిదులు, ముఖ్య నాయకులు, గ్రామస్తులు తదితరులు ఉన్నారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube