కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు సమస్యలపై నిరసన కార్యక్రమం

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు సమస్యలపై నిరసన కార్యక్రమం

1
TMedia (Telugu News) :

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు సమస్యలపై నిరసన కార్యక్రమం

టీ మీడియా,నవంబర్24, మధిర : కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై మధిర తాసిల్దార్ కార్యాలయం ఎదుట మహా ధర్నా నిర్వహించి తాసిల్దార్ రాంబాబుకు మెమోరాండం సమర్పించారు. ఈ సందర్భంగా నాయకులు సూరం శెట్టి కిషోర్, మిరియాల వెంకటరమణ గుప్తా మాట్లాడుతూ… రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు ధరణి పోర్టల్ రద్దు, రైతు భీమా, రైతు రుణమాఫీ, పోడు భూములు, పంటలకు గిట్టుబాటు ధర, ధాన్యం కొనుగోలు ప్రభుత్వమే చేయాలని రైతులు, నాయకులతో కలిసి రైతు సమస్యలపై తక్షణమే ప్రభుత్వం స్పందించి రైతులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Also Read : వాల్మీకుల దీక్షకు మద్దతు తెలిపిన వైస్ చైర్మన్

ఈ కార్యక్రమంలో మధిర బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు చావా వేణు మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు దారా బాలరాజు సైదల్లిపురం సర్పంచ్ పులి బండ్ల చిట్టిబాబు మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అద్దంకి రవికుమార్ మండల కిసాన్ సెల్ల అధ్యక్షుడు దుంప వెంకటేశ్వర రెడ్డి మండల మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ ఫయాజ్ గాంధీ పదం అధ్యక్షుడు బోడేపూడి గోపి బీసీ సెల్ అధ్యక్షుడు చిలివేరు బుచ్చి రామయ్య సేవాదళ్ అధ్యక్షుడు ఆదూరి శీను మాజీ సర్పంచులు కర్నాటి రామారావు మొదలగువారు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube