ముస్లింలకు రంజాన్ కానుక
టీ మీడియా , మే02, ఎర్రుపాలెం:
ఎర్రుపాలెం మండలం మీనవోలులో పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా ముస్లింలకు వైయస్సార్ తెలంగాణ పార్టీ మధిర నియోజకవర్గ ఇంచార్జ్ దొంతమాల కిషోర్ కుమార్ రంజాన్ తోఫా అందించారు.ప్రతిఒక్కరూ సంతోషంతో రంజాన్ పండుగ జరుపుకోవాలని శుభాకాంక్షలు తెలియజేశారు. షర్మిల స్థాపించించిన వైయస్సార్ తెలంగాణ పార్టీ ముస్లింలకు అన్నివిధాలుగా అండగా ఉంటుందని దొంతమాల కిషోర్ కుమార్ భరోసా ఇచ్చారు.
Also Read : నా స్పీడు తగ్గదు.. ఖమ్మం అభివృద్ది ఆగదు
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube