వైభవంగా రథసప్తమి వేడుకలు..
-భక్తులతో కిటకిటలాడుతున్న తిరుమల.
-.సూర్యప్రభ వాహనంతో సేవలు మొదలు..
లహరి, జనవరి 27, కల్చరల్ : సూర్య జయంతి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో రథసప్తమి పర్వదినం కన్నుల పండువగా జరుగుతోంది. సప్త వాహనాలపై స్వామివారు ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. తిరుమల భక్తులతో కిటకిటలాడుతోంది.తిరుమల తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో రథ సప్తమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.
సూర్య ప్రభ వాహనంపై మలయప్పస్వామి దర్శనమిస్తున్నారు. ప్రతి ఏటా మాఘ శుద్ధ సప్తమినాడు ప్రత్యక్ష దైవం సూర్యనారాయణుడి జన్మదినాన్ని పురష్కరించుకుని రథ సప్తమి వేడుకలను టీటీడీ అత్యంత వైభవంగా నిర్వహిస్తుంది.తిరుమల తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో రథసప్తమివేడుకలుఘనంగా జరుగుతున్నాయి.సూర్యప్రభవాహనంపైమలయప్పస్వామిదర్శనమిస్తున్నారు.ప్రతిఏటామాఘశుద్ధసప్తమినాడుప్రత్యక్షదైవంసూర్యనారాయణుడిజన్మదినాన్నిపురష్కరించుకునిరథసప్తమివేడుకలనుటీటీడీఅత్యంతవైభవంగానిర్వహిస్తుంది.సూర్యోదయం నుండి చంద్రోదయం వరకు మలయప్ప స్వామివారు సూర్యప్రభ, చిన్నశేష, గరుడ, హనుమ, కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలపై ఊరేగుతూ భక్తులను అనుగ్రహిస్తారు. సూర్యోదయం నుండి చంద్రోదయం వరకు మలయప్పస్వామివారుసూర్యప్రభ,చిన్నశేష,గరుడ,హనుమ,కల్పవృక్ష,సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలపై ఊరేగుతూ భక్తులను అనుగ్రహిస్తారు.
Also Read : ఎక్కడ పనిచేసినా కోట గుళ్ళ తో అనుబంధం ఉంటుంది
తిరుమల భక్తులతో కిటకిటలాడుతోంది. ఎక్కడ చూసినా భక్తులే కనిపిస్తున్నారు. దీంతో తిరుమలలో టీటీడీ భారీ ఏర్పాట్లు చేసిందితిరుమల భక్తులతో కిటకిటలాడుతోంది. ఎక్కడ చూసినా భక్తులే కనిపిస్తున్నారు. దీంతో తిరుమలలో టీటీడీ భారీ ఏర్పాట్లు చేసింది.రథ సప్తమి నేపథ్యంలో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకున్న టీటీడీ వీఐపీ బ్రేక్, ఆర్జిత సేవలు సర్వ దర్శన టోకెన్ల జారీ రద్దు చేసింది.రథ సప్తమి నేపథ్యంలో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకున్న టీటీడీ వీఐపీ బ్రేక్, ఆర్జిత సేవలు సర్వ దర్శన టోకెన్ల జారీ రద్దు చేసింది.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube