విరిగిపడిన కొండచరియలు… 13 ఇండ్లు ధ్వంసం
Also Read : నివాళులు అర్పించిన ఎంపి మాలోత్ కవితమ్మ
శుక్రవారం నుంచి ఇది ప్రారంభమైందని తెలిపారు. రోడ్లు కుంగిపోవడంతో ప్రధార రహదారులపై వాహనాల రాకపోకలను నిలిపివేశామన్నారు. దీంతో కొత్త రోడ్లను నిర్మించాలని బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ అధికారులను కోరినట్లు చెప్పారు. బాధితులకు తగిన నష్టపరిహారం చెల్లిస్తామని, త్వరలోనే కొత్త ఇండ్లను నిర్మించి ఇస్తామన్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube