
ఖమపల్లి లో అక్రమా ఇసుక రవాణా
టీ మీడియా. మే 29 ముత్తారం :
పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఖమ్మంపల్లి గ్రామం లో అక్రమంగా ఇసుక మాఫియా దండుగులు మానేరు నది నుంచి తరలిస్తున్నా సమాచారం మేరకు వెటనే రెవిన్యూ అధికారికి ఎమ్ ఆర్ వో బి. సుధాకర్ సమాచారం అందగా వెటనే రెవెన్యూ సిబ్బంది తో కలసి స్థలానికి చేరుకున్నారు జూనియర్ అసిస్టెంట్ మదను మోహన్, వి ఆర్ ఎ లు. కె రాజు, సధానందం అక్రమ ఇసుక ట్రాక్టర్ పట్టుకున్నారు వెటనే పోలీస్ స్టేషన్ తరలిచారు
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube