ఇంటికి నల్ల జెండాను కట్టి న సత్తుపల్లి శాసనసభ్యులు
ఇంటికి నల్ల జెండాను కట్టి న సత్తుపల్లి శాసనసభ్యులు
ఇంటికి నల్ల జెండాను కట్టి న సత్తుపల్లి శాసనసభ్యులు
టీ మీడియా,ఏప్రిల్ 09 తిరుపతి : ఖమ్మం : ఎన్ ఎస్ పి లొ ఇంటికి నల్ల జెండాను కట్టి నిరసన వ్యక్తం చేసిన సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి గౌరవ శ్రీ కెసిఆర్ గారు, టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు కేంద్ర బీజేపీ ప్రభుత్వం వడ్లు కొనుగోలు చేయాలని చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య గారు ఖమ్మంలోని వారి నివాసంలో టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు,ప్రజా ప్రతినిధులు, నాయకులు, రైతుల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టి ఇంటికి నల్ల జెండాలు కట్టి నిరసన వ్యక్తం చేశారు.
Also Read10 నుంచిఒంటిమిట్టలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారు మాట్లాడుతూ దేశంలో అధికారం కోసం అబద్దాలను నమ్ముకున్న ఏకైక పార్టీ బిజెపి పార్టీ అని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారు అన్నారు. దేశంలో రైతాంగానికి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం నట్టేట ముంచిందని దయ్య పట్టారు, ధాన్యం కొనుగోలు చేసే వరకు తమ పోరాటం ఆగదని ఎమ్మెల్యే సండ్ర అన్నారు. ఈ కార్యక్రమంలో లో పసుమర్తి చందర్రావు టిఆర్ఎస్ రైతు సంఘం నాయకులు నల్లమోతు రామారావు మోదుగ వీరభద్రం టిఆర్ఎస్ నాయకులు ఇంక నువ్వు సీతయ్య యూ పుల్లారావు పాలూరి హనుమంతరావు జవాజి వెంకట్రావు వికల వెంకటేశ్వర్లు ప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Also Read;ఎంపీ నామ ఇంటిపై నల్లజెండా ఎగురవేత
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube